పద్మా రావు గౌడ్ - దానం నాగేందర్

బీఆర్ఎస్ త‌రుపున ప‌ద్మారావు గౌడ్, కాంగ్రెస్ పార్టీ త‌రుపున దానం నాగేంద‌ర్ లోక్ స‌భ ఎన్నిక‌ల్లో త‌మ ల‌క్‌ను ప‌రీక్షించుకోనున్నారు.

';

సికింద్రాబాద్ - Secunderabad

తెలంగాణలో సికింద్రాబాద్ నుంచి బీజేపీ త‌రుపున కిష‌న్ రెడ్డి పోటీలో ఉన్నారు.

';

వినోద్ కుమార్

బీఆర్ఎస్ తరుపున బి.వినోద్ కుమార్ మధ్య కరీంనగర్‌లో ప్రధాన పోటీ నెలకొంది.

';

కరీంనగర్ - Karim Nagar

అటు క‌రీంన‌గ‌ర్ నుంచి బీజేపీ త‌రుపున బండి సంజ‌య్..

';

జీవన్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ తరుపున జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు.

';

నిజామాబాద్ - Nizamabad

నిజామాబాద్‌లో బీజేపీ తరుపున ధర్మపురి అరవింద్..

';

కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ త‌రుపున వంశీ చంద్ రెడ్డి.. బ‌రిలో ఉన్నారు. వీళ్లిద్దరి మధ్య ప్రధాన పోటీ నెలకొంది.

';

మ‌హబూబ్ నగ‌ర్ (Mehboob Nagar)

భారతీయ జనతా పార్టీ తరుపున డీకే అరుణ..

';

నాగ‌ర్ క‌ర్నూల్ - Nagar Karnool

బీఆర్ఎస్ త‌రుపున మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్. ప్ర‌వీణ్ కుమార్.. బీజేపీ త‌రుపున భ‌ర‌త్.. కాంగ్రెస్ త‌రుపున మ‌ల్లు ర‌వి పోటాపోటీగా ఎన్నిక‌ల గోదాలో ఉన్నారు.

';

హైద‌రాబాద్ - Hyderabad

భాగ్య నగరం నుంచి ఏఐఎంఐఎం తరుపున అస‌దుద్దీన్ ఐదోసారి ఎంపీగా బరిలో ఉన్నారు. ఆయ‌న‌కు ప్ర‌త్య‌ర్ధిగా బీజేపీ త‌రుపున మాధ‌విల‌తా నువ్వా నేనా అన్న‌ట్టు ఫైట్ ఇవ్వ‌బోతుంది.

';

VIEW ALL

Read Next Story