Timesnow ETG Survey: దేశంలో లోక్సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలున్నాయి. మరో 3-4 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈక్రమంలో వివిధ సంస్థలు ఒపీనియన్ పోల్ నిర్వహిస్తున్నాయి. ఈసారి అధికారం ఎవరిదనేది తేలుస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Akka Mahadevi Mandapam Collapse: మహాశివరాత్రి పర్వదిన వేడుకల్లో అపశ్రుతి దొర్లింది. ప్రఖ్యాత జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో ఓ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో భక్తులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వంగవీటి రంగా హత్యోదంతం చర్చనీయాంశంగా మారింది. ఓ బహిరంగ సభలో వైఎస్సార్ సీపీ అధినేత, సీఎం జగన్ ఈ హత్యపై కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రంగాను హత్య చేయించింది చంద్రబాబే అని సంచలన ప్రకటన చేశారు. తాజాగా అదే విషయాన్ని సినీ నటుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళీ తెలిపారు. 'వంగవీటి రంగాను చంపించింది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే. ఈ విషయం రంగా కుమారుడికి, ప్రజలందరికీ తెలుసు' అని ప్రకటించారు.
BJP TDP Janasena Alliance: వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేయడం ఖరారు అయింది. ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. పొత్తులు ఫైనల్ కాగా.. సీట్ల పంపకంపై క్లారిటీ రావాల్సి ఉంది.
CM Jagan on Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కార్లను మార్చినట్లు భార్యలను మారుస్తున్నాడంటూ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. అనకాపల్లి సభలో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ మేనిఫెస్టో పేరుతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని అన్నారు.
AP Congress Party: ప్రత్యేక హోదా అంటూ 10 ఏళ్లుగా ఆంధ్రులను గొర్రెలను చేశారంటూ వైఎస్సార్పీపీపై షర్మిలా మండిపడ్డారు. మొదటి 5 ఏళ్లు చంద్రబాబు మనలను గొర్రెలను చేశాడు. ఆ తర్వాత జగన్ మరో 5 ఏళ్లు గొర్రెలను చేశాడంటూ ఏపీసీసీ చీఫ్ షర్మిలా ఎద్దెవా చేశారు.
AP Elections 2024: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకుండానే ఆంధ్రప్రదేశ్లో వాతావరణం వేడెక్కిపోయింది. జనసేన-తెలుగుదేశం పొత్తు నేపధ్యంలో జనసేన ఎక్కడెక్కడ్నించి పోటీ చేస్తుందనే విషయంపై ఏర్పడిన సందిగ్దత తాదాపుగా తొలగింది. జనసేన పోటీ చేసే స్థానాలు పైనల్ అయినట్టు సమాచారం.
AP Govt Jobs 2024: నిరుద్యోగులకు గుడ్న్యూస్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నుంచి ఒకేసారి నాలుగు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వివిధ శాఖల్లో కీలక ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఆన్లైన్ ప్రక్రియ ద్వారా ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Delhi Tour: ఏపీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రేపో మాపో నోటిఫికేషన్ వెలువడనున్న తరుణంలో ప్రతిపక్షాల పొత్తులపై ఇంకా స్పష్టత రావడం లేదు. బీజేపీతో పొత్తు విషయమై చర్చించేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇవాళ మరోసారి ఢిల్లీ వెళనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chinta Mohan: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో మరో డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇన్నాళ్లు మూడు రాజధానులపై చర్చ జరుగుతుండగా తాజాగా తిరుపతిని మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు.
BC Declartion: ఏపీ ఎన్నికల వేళ తెలుగుదేశం-జనసేన బీసీ డిక్లరేషన్ ప్రకటించాయి. అధికారంలో వస్తే వెనుకబడినర్గాలకు 50 ఏళ్లకే పెన్షన్ అందిస్తామని తెలిపాయి. వివిధ తాయితాలతో బలహీనవర్గాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉంటామని వెల్లడించాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. తెలుగుదేశం-జనసేన కూటమిగా బరిలో దిగనున్నాయి. కానీ ఇంకా జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై స్పష్టత లేకపోవడం రకరకాల ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
TDP JanaSena Alliance: ఎన్నికల్లో లబ్ధి కోసం బీసీ వర్గాలను ఆకట్టుకునేందుకు జనసేన, టీడీపీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బీసీ డిక్లరేషన్ను మంగళగిరి వేదికగా ప్రకటించారు.
Vision Visakha: రానున్న ఎన్నికల్లో గెలిచి వైజాగ్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. విజన్ విశాఖలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.
Gummanur Jayaram Resigns to YSRCP: వైసీపీకి, ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు మంత్రి గుమ్మనూరు జయరాం. ఆలూరు నియోజకవర్గం నుంచి టికెట్ దక్కకపోవడంతో ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గుంతకల్లు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
Ys jagan on Capital Issue: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజధాని అంశంపై మరోసారి సంచలన ప్రకటన చేశారు. రెండోసారి ముఖ్యమంత్రిగా విశాఖపట్నం నుంచే ప్రమాణ స్వీకారం చేస్తానని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలిప్పుడు సంచలనం రేపుతున్నాయి.
YCP Election Manifesto: ఎన్నికల నోటిఫికేషన్ రాకుండానే ఏపీలో ఎన్నికల వేడి రగులుకుంటోంది. ప్రతిపక్షాలు కూటమిగా వస్తుంటే అధికార పార్టీ ఒంటరిగా బరిలో దిగుతోంది. ఎన్నికల మేనిఫెస్టోను అత్యంత ప్రామాణికంగా నమ్మే అధికార పార్టీ రానున్న ఎన్నికలకు మేనిఫెస్టో సిద్దం చేసింది.
Summer impact: వేసవి ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎండాకాలం ముందే వచ్చేసినట్టు కన్పిస్తోంది. అప్పుడే కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 41 డిగ్రీలు నమోదవుతుండటమే ఇందుకు ఉదాహరణ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.