JP NADDA MEETING: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనకు తెలంగాణ బీజేపీ నేతలు స్వాగతం చెప్పారు. సాయంత్రం హన్మకొండలో జరగనున్న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొంటారు.
BJP WITH FILM STARS: ఇటీవల కాలంలో బీజేపీ అగ్రనేతలు వరుసగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. పార్టీ కేడర్ లో జోష్ నింపడానికి వస్తున్న కమలం పార్టీ అగ్రనేతలు.. సర్ ఫ్రైజ్ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. అవి కూడా బీజేపీకి బూస్ట్ ఇచ్చేలా ఉంటున్నాయి.
MLA Raja Singh: గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను చర్లపల్లి జైలులో ఉన్నారు. రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు హైదరాబాద్ పోలీసులు.చర్లపల్లి జైలులో రాజాసింగ్ కు ప్రత్యేక సెక్యూరిటీ కల్పించారు.పీడీ యాక్ట్ నమోదు చేసిన నేతలు మూడు నెలల నుంచి ఏడాది పాటు జైలులో ఉంటారని తెలుస్తోంది.
KTR ON BJP: తెలంగాణ రాజకీయాలు కొన్ని రోజులు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ ఓ రేంజ్ లో సాగుతోంది. రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. వ్యక్తిగత దూషణలతో రచ్చ చేస్తున్నారు నేతలు.
BJP National President JP Nadda to meet Mithali Raj. టీమిండియా మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ రాజకీయ ఎంట్రీ ఇస్తున్నారా.. మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
JP Nadda to attend Bandi Sanjays 3rd phase of Praja Sangrama Yatra in Warangal. తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర ఈ నెల 27న వరంగల్లో ముగియనుంది.
BJP Parliamentary Board: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కొత్త పార్లమెంటరీ బోర్డును ప్రకటించింది. బీజేపీలో ఇదే అత్యున్నత నిర్ణయాధికార సంస్థ. కేంద్ర ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా ఏర్పాటు చేసిన పార్లమెంటరీ బోర్డు, ఎన్నికల కమిటీలే 2024 ఎన్నికలకు పని చేయనున్నాయి.
BJP: దేశంలో కమలనాథులు స్పీడ్ పెంచారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని పావులు కదుపుతున్నారు. పాట్నాలో జరిగిన పార్టీ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
BJP MEETING: సికంద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది తెలంగాణ బీజేపీ. ఈ సభకు 10 లక్షల మందిని సమీకరిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి బీజేపీ కార్యకర్తలు ప్రధాని మోడీ సభకు వస్తున్నారు. పరేడ్ గ్రౌండ్ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడుతారన్నది ఆసక్తిగా మారింది
TRS vs BJP: హైదరాబాద్లో రేపు, ఎల్లుండి బీజేపీ కార్గవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తైయ్యాయి. రాష్ట్రానికి బీజేపీ అగ్ర నేతలు చేరుకుంటున్నారు.ఈక్రమంలో హోర్డింగ్ల ఏర్పాటు హాట్ టాపిక్గా మారింది.
PM Modi Tour: తెలంగాణపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. ఈక్రమంలో వచ్చే నెల మొదటి వారంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తోంది.
BJP Meetings: తెలంగాణలో కమలం పార్టీ స్పీడ్ పెంచింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కమలనాథులు భావిస్తున్నారు.
Bandi Sanjay: తెలంగాణలో కమలనాథులు జోరు పెంచారు. వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఇప్పటికే బీజేపీ అగ్ర నేతలు దశల వారిగా వచ్చి..నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. పొత్తులపై మొదటగా ప్రస్తావించి కాక రాజేసిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు.పవన్ చేసిన తాజా ట్వీట్ వైరల్ గా మారింది. జనసేన కార్యకర్తలను అప్రమత్తం చేస్తూ గబ్బర్ సింగ్ చేసిన ఈ ట్వీట్.. ఏపీలో కొత్త చర్చకు దారీ తీసింది.
JP NADDA AP TOUR: ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల రాజకీయం రంజుగా మారింది. అధికార వైసీపీని ఓడించేందుకు ప్రధాన విపక్షాలు ఏకమవుతాయనే ప్రచారం కొన్ని రోజులుగా సాగుతుండగా.. తాజాగా జరుగుతన్న పరిణమాలు మాత్రం భిన్నంగా కన్పిస్తున్నాయి. పొత్తులు సరే.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నదానిపైనే పీఠముడి నెలకొంది.
BJP national president JP Nadda has said that the Jagan government will change the names of the schemes introduced by the Center and implement them in the state
All eyes are glued on BJP national president JP Nadda's two-day visit to Andhra Pradesh as political circles are agog with debates over the possible alliances in the next elections
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.