CM Revanth Reddy: రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎంతో అభద్రత భావంతో ఉన్నాడంటూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక సీఎంగా కాకుండా.. యువ నాయకుడిగా మాట్లాడుతున్నాడంటూ ఏలేటీ మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు.
DK Shiva Kumar: బెంగళూరు వాసులు గత రెండు నెలలుగా తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. బెంగళూరు నగరానికి ప్రధానంగా కావేరి నది, భూగర్భ జలాలు అనే రెండు వనరుల నుంచి నీటి సరఫరాను పొందుతుంది. ఈ క్రమంలో భూగర్భజనాలు క్రమంగా అడుగంటడతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు.
MLA Prakash Goud: గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం తన కార్యకర్తలతో సమావేశమైన ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ లోనే ఉంటానని, కాంగ్రెస్ లోకి చేరబోనని స్పష్టం చేశారు.
Loksabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకీ చెందిన నేత మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళలకు తెలియకుండా బాత్రూమ్ లోకి దూరినట్లు కొందరు గమనించారు. వెంటనే సదరు నేతను పట్టుకుని చివాట్లు పెట్టి, చెప్పుదెబ్బలతో దేహాశుద్ది చేశారు. ఈ ఘటన ప్రస్తుతం కాంగ్రెస్ లో తీవ్ర చర్చకు దారితీసింది.
Mahabubabad Congress Meeting: సీఎం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ లోక్ సభ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. ఈనేపథ్యంలో జరిగిన సభలో జనాలు లేక సీఎం రేవంత్ అరగంటపాటు బస్సులోనే ఎదురుచూసినట్లు తెలుస్తోంది. స్థానిక నేతలపై గుర్రుగా కూడా ఉన్నట్లు సమాచారం.
MLA Prakash Goud: గులాబీబాస్ కు వరుస షాక్ లు తగలడం మాత్రం ఆగడంలేదు. ఇప్పటికే అనేక మంది బీఆర్ఎస్ కీలక నేతుల కాంగ్రెస్ కండువ కప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా, గ్రేటర్ హైదరాబాద్ లో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరుతున్నట్లు సమాచారం.
Hyderabad Lok Sabha Election: దేశంలో ఎన్నికలను సజావుగా సాగేందుకు ఎన్నికల యంత్రాంగం కృషిచేస్తోందని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఇప్పటికే ఎన్నికలపై అన్నిరకాల చర్యలు తీసుకున్నామని, ఓటింగ్ సమయంలో ఎలాంటి అక్రమాలు కానీ, నకీలీ ఓట్లను పూర్తిగా తొలగించినట్లు ఈసీ తెలిపింది. తెలంగాణలో 17 లోక్ సభస్థానాలకు, కంటోన్మెంట్ పరిధిలో అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగనుంది.
MP Asaduddin Owaisi: ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ బీజేపీ మాధవీలతపై మండిపడ్డారు. శ్రీ రామనవమి శోభాయాత్ర రోజున.. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీల ఓల్డ్ సిటీలో మసీదువైపు చూస్తు రామబాణం ఎక్కుపెట్టారు. ఈ ఘటన ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర దుమారంగా మారింది.
AP Election Notification: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవాళ వెలువడనుంది. అటు నామినేషన్ల ప్రక్రియ కూడా ఇవాళ్టి నుంచే ప్రారంభమౌతుందని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేశారు.
ABP News-CVoter Opinion Poll on Loksabha Elections 2024: దేశవ్యాప్తంగా మరోసారి ఎన్డీఎ కూటమి హవా మరోసారి కొనసాగుతుందని ఏబీపీ-సీఓటర్ అంచనా వేసింది. 373 సీట్లలో ఎన్డీఎ కూటమి విజయం సాధిస్తుందని.. INDIA కూటమి 155 సీట్లకు పరిమితమవుతుందని తెలిపింది. ఏపీలో అనూహ్యంగా ఎన్డీఎ కూటమి పుంజుకుంటుందని పేర్కొంది.
BJP Madhavi Latha:హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై, బీజేపీ హైకమాండ్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మాధవీలత బీజేపీ స్థానిక నేతలను పట్టించుకోకుండా ప్రచారం నిర్వహిస్తున్నారని బీజేపీ అధినాయకత్వానికి ఫిర్యాదులు వెళ్లాయంట. అదేవిధంగా.. యూట్యూబ్ లలో ఇంటర్వ్యూలు ఇవ్వడంలో మాధవీ లత బిజీగా ఉంటున్నారంట.
Election commission: ఎన్నికల కమిషన్ మాజీ సీఎంకేసీఆర్ పై సీరియస్ అయ్యింది. ఆయన సిరిసిల్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత నిరంజన్ ఈసీ కి ఫిర్యాదు చేశారు.
Komatireddy Venkat Reddy:కాంగ్రెస్ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. తమ పార్టీపై మరోసారి నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ లేకుండా చేస్తామంటూ వ్యాఖ్యలు చేస్తారు. శ్రీరామ నవమి రోజున కాంగ్రెస్ నేత చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు మరో నెల రోజులు కూడా సమయం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. ఈ క్రమంలో వెలువడుతున్న వివిధ సంస్థల సర్వేలు షాక్ ఇస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.