Rythu Bandhu: రేవంత్‌ రెడ్డికి భారీ షాక్‌.. రైతుబంధు పేరు మార్చడంపై అభ్యంతరం

Rythu Bandhu: రైతు బంధు నిధులనే రైతు భరోసా పేరుతో విడుదల చేయడంపై ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. పెట్టుబడి నిధులు నిలిపివేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం రైతు బంధు విడుదల చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. నాట్లు వేసే సమయంలో ఇవ్వాల్సిన పెట్టుబడి సహాయం పంట కోతల సమయంలో ఇవ్వడంపై రైతులు రేవంత్‌ రెడ్డిపై మండిపడుతున్నారు. ఈ క్రమంలో రేవంత్‌ రెడ్డిపై మాజీ సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Zee Media Bureau
  • May 8, 2024, 05:24 PM IST

Video ThumbnailPlay icon

Trending News