Bandi Sanjay: ముఖం చూపించలేక పారిపోయిన కేసీఆర్.. బండి సంజయ్‌ ఫైర్

Bandi Sanjay:  మోడీ హైదరాబాద్ పర్యటనకు వస్తే ఆయనకు మొఖం చూపించలేక కెసిఆర్ పారిపోయారంటూ తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మోడీని సింహంతో పోల్చిన ఆయన సింహం వస్తుంటే కేసీఆర్ పారిపోయారు అంటూ ఎద్దేవా చేశారు.

  • Zee Media Bureau
  • Jul 3, 2022, 03:17 PM IST

Bandi Sanjay:  మోడీ హైదరాబాద్ పర్యటనకు వస్తే ఆయనకు మొఖం చూపించలేక కెసిఆర్ పారిపోయారంటూ తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మోడీని సింహంతో పోల్చిన ఆయన సింహం వస్తుంటే కేసీఆర్ పారిపోయారు అంటూ ఎద్దేవా చేశారు.

Video ThumbnailPlay icon

Trending News