Narendra Modi Telangana Tour: తెలంగాణ పర్యటన వేదికగా ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబంపై వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందిస్తూనే.. తెలంగాణ రాజకీయాలపై విమర్శలు చేశారు.
Types Of Diabets: షుగర్ బాధితులు ప్రతిరోజు అన్నంతినక ముందు తప్పకుండా ఇన్సులిన్ తీసుకొవడం మనం తరచుగా చూస్తుంటాం. కొందరు పొట్టకింది భాగంలో తీసుకుంటే, మరికొందరు చేతులకు ఇంజక్షన్ చేసుకుంటారు. ఈ క్రమంలో డాక్టర్లు తాజాగా అధ్యయనం లో ఇన్సులిన్ రోజుతీసుకొవాల్సిన ఇబ్బందిలేదని తెలిపారు.
MPs-MLAs Bribery Cases: లంచం కేసుల్లో విచారణ నుంచి పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలోని శాసనసభ్యులు కూడా తప్పించుకోలేరని, భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం సోమవారం సంచలనాత్మక తీర్పును వెలువరించింది.
Himachal Pradesh Snowfall: మార్చ్ నెల వచ్చినా భారీ హిమపాతం కురుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని అస్తవ్యస్థం చేస్తోంది. రోడ్లే కాదు నదీ ప్రవాహం కూడా మంచుతో నిండిపోయింది. రవాణా వ్యవస్థ స్థంబించడంతో పరిస్థితి ఘోరంగా మారుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commisson: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఎప్పట్నించో ఎదురుచూస్తున్న డీఏ పెంపుపై స్పష్టత వచ్చేసింది. ఈ నెల నుంచే అంటే మార్చ్ నుంచే డీఏతో పాటు జీతం కూడా భారీగా పెరగనుంది. ఉద్యోగుల డీఏ, జీతంలో ఎంత పెరుగుదల ఉంటుందో తెలుసుకుందాం.
Calcutta Highcourt Serious: ఒక వ్యక్తి మద్యం మత్తులో మహిళా కానిస్టేబుల్ ను పట్టుకుని డార్లింగ్ అని పిలిచాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆమె అతగాడిపై పోలీసు స్టేషన్ లో కేసు పెట్టింది. ఏమాత్రం పరిచయం లేని ఒక మహిళను ఇలా పిలవడం ఏంటని కూడా సదరు మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిలో నిందితుడిని కఠినంగా పనిష్మెంట్ చేయాలని కూడా లేడీ కానిస్టేబుల్ డిమాండ్ చేసింది.
Bengaluru Bomb Blast Case: బెంగళూరు రామేశ్వరం కెఫేలో జరిగిన బాంబు బ్లాస్ట్ ఘటనలో కీలక అంశాలు వెలుగుచూస్తున్నాయి. సీసీటీవీ పుటేజ్ కీలకంగా మారిన నేపధ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో నిందితుడిని గుర్తించే ప్రక్రియ నడుస్తోంది. నిందితుడిని గుర్తించామని కర్ణాటక ముఖ్యమంత్రి ప్రకటించారు.
PM Surya Ghar Scheme: మీ ఇంటిపై లేదా గ్రూప్ హౌసింగ్ లేదా అపార్ట్మెంట్పై సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు ఇకపై ప్రభుత్వం కూడా తోడ్పాటు ఇవ్వనుంది. అందుకు అవసరమైన సబ్సిడీ కూడా ఇస్తుంది. అదే సూర్య ఘర్ పథకం. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Karnataka Explosion: రామేశ్వరం కేఫ్ లో పేలుడు ఘటన తీవ్ర దుమారంగా మారింది. దీంతో కర్ణాటకలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏకంగా దీని వెనుక ఉగ్రకోణం ఉందని సీఎం సిద్ధరామయ్య, బీజేపీ ఎంపీలు కూడా వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ఆందోళన కల్గించే అంశంగా మారింది.
8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్. 8వ వేతన సంఘం కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు నిరాశ ఎదురైంది. రాజ్యసభ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వెలువడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Zee Telugu News Survey On LokSabha Elections 2024: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించనుంది..? బీజేపీ హ్యాట్రిక్ విజయంతో మళ్లీ అధికారంలోకి వస్తుందా..? ఇండియా కూటమి పుంజుకుంటుందా..? తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి..? జీ తెలుగు న్యూస్ సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఆ వివరాలు మీ కోసం..
Delhi Court Orders Bloomberg to Remove Article on Zee: ఢిల్లీ సెషన్స్ కోర్టులో జీ కంపెనీకి ఊరట లభించింది. బ్లూమ్బెర్గ్ ప్రచురించిన తప్పుడు నివేదికను తొలగించాలంటూ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. జీ కంపెనీపై బ్లూమ్బర్గ్ ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే.
Karnataka: కేఫ్ లో వచ్చిన వారంతా భయంతో పరుగులు పెట్టారు. ఒక్కసారిగా పేలుడుతో అందరు చెల్లా చెదురుగా పడిపోయారు. ఈ ప్రాంతమంతా రక్తపు మరకలతో భయానకంగా మారిపోయింది.
West Bengal: దేశంలో అనేక చోట్ల నిత్యావసరాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. నిత్యవాసరాల సరుకుల నుంచి కూరగాయల వరకు అన్ని ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే సిలెండర్ ధరలు తొందరలోనే రూ. 2000 చేరవచ్చని ఏకంగా సీఎం వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
FASTag KYC| వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రప్రభుత్వం. ఫాస్టాగ్ కేవైసీ గడువు మరోసారి పెంచింది. భారత ప్రభుత్వం జనవరి1, 2021 నుంచి ఫాస్టాగ్ ను తప్పనిసరి చేసింది.
PM-SGMBY: సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సాహించే 'పీఎం- సూర్యఘర్' పథకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ స్కీమ్ ద్వారా కోటి కుటుంబాలకు ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందించనున్నారు.
గుజరాత్ జామ్నగర్ పేరు ఒక్కసారిగా మార్మోగుతోంది. ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ , రాధికా మర్చంట్ పెళ్లి కారణంగా జామ్నగర్ ఒక్కసారిగా వార్తల్లోకొచ్చింది. జామ్నగర్ అనేది గుజరాత్ కోస్తాతీరంలో ఉన్న పట్టణం. ఈ ఊరికి రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, హైవే ఉండటంతో సులభంగా చేరుకోవచ్చు. అంతేకాదు జామ్నగర్లో బెస్ట్ టూరిజం ప్రదేశాలు కూడా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.