ఏ ఎన్నికయినా హైదరాబాద్ ప్రజలు ఓటింగ్పై పెద్దగా శ్రద్ధ చూపరు. ఓటు వేసేందుకు ముందుకు రాకపోవడంతో ఎన్నిక ఎన్నికకు పోలింగ్ శాతం తగ్గుతోంది. ఇది గ్రహించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ హైదరాబాద్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. వీకెండ్ ఉంది కదా అని టూర్లకు పోతా అంటే మీ ఇష్టం.. మీరే నష్టపోతారని కేటీఆర్ హెచ్చరించారు. ప్రతిఒక్కరూ ఇళ్లలోంచి బయటకు వచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
KT Rama Rao Counter To Revanth Reddy On Saree Were Comments: తెలంగాణలో ఉచిత బస్సు పథకంపై రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ మాదిరి విమర్శలు కొనసాగాయి. ముఖ్యంగా 'చీర' వ్యాఖ్యలతో ఆసక్తికరంగా రాజకీయాలు కొనసాగుతున్నాయి.
Rahul Gandhi Telangana Poll Rally In Nirmal: రిజర్వేషన్ల అంశంపై మరోసారి ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. తాము రిజర్వేషన్లు పెంచుతామంటే మోదీ రద్దు చేయాలని చూస్తున్నాడని.. ఈ సందర్భంగా మోదీకి రాహుల్ సవాల్ విసిరారు.
Don't Fear Don't Go PM Modi Reacts On Rahul Raebareli Contest: లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ స్థానం మారడంపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ, రాహుల్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Rahul Gandhi Revanth Reddy Campaign For YS Sharmila In Kadapa Lok Sabha: సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా రేవంత్ రెడ్డి మారారు. తెలంగాణతోపాటు జాతీయ స్థాయిలో ప్రచారం చేస్తున్న రేవంత్ ఆంధ్రప్రదేశ్లో కూడా అడుగుపెట్టనున్నారు.
Congress Party Special Manifesto For Telangana: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరో మేనిఫెస్టోను తీసుకొచ్చింది. రాష్ట్ర స్థాయిలో తెలంగాణకు ప్రత్యేకంగా మేనిఫెస్టోను విడుదల చేయడం గమనార్హం.
Mudragada Padmanabham His Daughter Kranthi Supports To Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మరో వారసురాలు వచ్చింది. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి రంగంలోకి దిగింది. సొంత తండ్రికి వ్యతిరేకంగా క్రాంతి సంచలన నిర్ణయం తీసుకుంది. పిఠాపురం అసెంబ్లీ ఎన్నిక వారి కుటుంబంలో రాజకీయ విభేదాలకు కారణమైంది. పవన్ కల్యాణ్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తండ్రి తీరుపై క్రాంతి అసహనం వ్యక్తం చేశారు. తాను పవన్ కల్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తానని ప్రకటించడం గమనార్హం.
BRS Party Filed Petition Against Election Commission: లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటానికి దిగింది. ఉద్దేశపూర్వకంగా.. కుట్రపూరితంగా ఎన్నికల సమయంలో తమ పార్టీపై ఇబ్బందులకు గురి చేసేలా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని గులాబీ పార్టీ ఆరోపించింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మతపరమైన చిహ్నాలు, విద్వేష ప్రసంగాలు చేసినా చర్యలు తీసుకోకపోవడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ మేరకు హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ వేసింది.
Dharmapuri Arvind Predicts Revanth Will Go Prison In July: ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూలైలో రేవంత్ రెడ్డి జైలుకు పోవడం ఖాయమని ప్రకటన చేశారు.
Revanth Reddy Repeated Reservations Ban In Asifabad: పదేళ్లు పరిపాలించిన నరేంద్ర మోదీ తెలంగాణకు ఏం ఇవ్వలేదని.. ఒక్క గాడిద గుడ్డు మాత్రమేనని రేవంత్ రెడ్డి విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ పై కూడా తీవ్ర విమర్శలు చేశారు.
YS Sharmila Demands Justice To YS Vivekananda Reddy Murder: మరోసారి వైఎస్ వివేకానంద హత్యోదంతంపై జగన్, వైఎస్ అవినాశ్ రెడ్డి లక్ష్యంగా వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. జగన్, అవినాశ్ బంధంపై తీవ్ర ఆరోపణలు చేశారు.
CBN Losing In Kuppam Laxmi Parvathi Prediction: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో ఓడిపోతున్నాడని మాజీ సీఎం ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి చెప్పారు. ఒక సామాన్యుడి చేతిలో అతడు ఓడిపోబోతున్నాడని వెల్లడించారు. మూడు దశాబ్దాలుగా కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ఏమీ చేయలేదని.. సీఎం జగన్ కుప్పం అభివృద్ధి చేశారని వివరించారు.
Revanth Reddy Diverts Amit Shah Fake Video Case: రిజర్వేషన్ల రద్దపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రసంగాన్ని ఫేక్ వీడియో తయారుచేయడంపై ఢిల్లీ పోలీసులు దూకుడుగా ఉన్నారు. అయితే ఈ కేసుతో తనకు సంబంధం లేదని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నారు. విచారణకు హాజరుకాకుండా గడవు కావాలని కోరగా.. ఈ ఫేక్ వీడియో ప్రభావం మాత్రం లోక్సభ ఎన్నికల్లో ప్రభావం కనిపించే అవకాశం ఉంది.
EC Banned KCR Election Campaign For 48 Hours In Poll Campaign: ఎన్నికల సమయంలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రచారంలో పాల్గొనకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించడం కలకలం రేపింది.
Congress Leaders Objected Kadiyam Kavya: వరంగల్ పార్లమెంట్ స్థానంలో కడియం కావ్యకు పరిస్థితులు సహకరించడం లేదు. ఆమె రాకను కాంగ్రెస్ శ్రేణులు వ్యతిరేకిస్తుండగా.. తాజాగా ఆమె ఎదురుగానే కార్యకర్తలు కొట్టుకున్నారు.
Revanth Reddy Reply To Delhi Police On Fake Video Row: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో బిజీగా ఉన్నానని స్పష్టం చేశారు.
Narendra Modi Election Campaign In Zaheerabad: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ప్రచారం చేసిన ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. రేవంత్ ప్రభుత్వంతోపాటు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
Lok Sabha Elections: లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ స్థానం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏఐఎంఐఎం పార్టీ లోక్సభ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్రను తిప్పికొట్టారు. పొరపాటున మాధవీలత గెలిస్తే హైదరాబాద్ సర్వనాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ ఓట్లతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.
Glass Symbol: రిజర్వేషన్ల రద్దు అంశంపై ఫేక్ వీడియో వివాదం రేవంత్ రెడ్డిని ప్రమాదంలోకి నెట్టింది. అమిత్ షా మాట్లాడినట్లు ఉన్న ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ఈ వివాదం రేవంత్ రెడ్డి చుట్టూ ముట్టడంతో తీవ్ర కలకలం ఏర్పడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.