Nominations Finished In Telangana And Andhra Pradesh For Elections: అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు పూర్తయ్యాయి. ఆఖరి రోజున అభ్యర్థులు నామినేషన్లు పూర్తి చేసేందుకు ఉరుకులు పరుగులు పెట్టారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు పూర్తవడంతో అభ్యర్థులు ప్రచారం స్పీడ్ పెంచనున్నారు.
State Honors Funeral For Organ Donors: సామాన్యులకు కూడా ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖుల మాదిరి అధికారిక అంత్యక్రియలు జరిపేందుకు ఓ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెనుక ఎంతో మానవత్వం దాగి ఉంది.
Ambati Rambabu Counter Attack: కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదం రేపుతోంది. తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీల మాటలు ఇప్పుడు ఏపీకి కూడా పాకాయి. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించారు.
తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఇటీవలే పట్టుబడ్డ హైదరాబాద్ లో పట్టుబడ్డ డ్రగ్స్ ముఠాతో టాలీవుడ్ ప్రొడ్యూసర్, హీరోకి సంబంధం ఉన్నట్టు విచారణలో తేలింది. ఆ వివరాలు..
వర్షాలు తగ్గిపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం మొదలైంది. హైదరాబాద్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా ఏపీలో 28 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Minor Rape Case: తీవ్ర కలకలం రేపిన అమీన్ పూర్ అనాధ ఆశ్రమం మైనర్ రేప్ కేసులో కీలక తీర్పు వెలువడింది. నిందితులను కఠిన శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వచ్చింది.
TDP Chief Chandrababu Naidu visits flood affected areas in Telangana. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
Corona Updates in Telangana: దేశవ్యాప్తంగా కరోనా కలవర పెడుతోంది. గతకొంతకాలంగా రోజువారి కేసులో పెరుగుదల కనిపిస్తోంది. దీంతో దేశంలో ఫోర్త్ వేవ్ బెల్స్ మోగుతున్నాయి.
Corona Updates in Telangana: దేశంలో ఫోర్త్ వేవ్ బెల్స్ మోగుతున్నాయి. రోజువారి కరోనా కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతున్నాయి. తాజాగా 15 వేలకు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి.
Intelligence Alert: భారత్లో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు కుట్రలు పన్నుతున్నాయి. ఈ విషయాన్ని నిఘా విభాగాలు స్పష్టం చేశాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. భద్రతను కట్టుదిట్టం చేశాయి
Supreme court: దేశవ్యాప్తంగా కలకలం రేపిన దిశా ఎన్కౌంటర్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై రేపు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. దిశ కమిషన్ నివేదికపై రేపు కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 2019 డిసెంబర్ 6న దిశా కేసు నిందితులు ఎన్కౌంటర్ అయ్యారు.
Bride Commits Suicide: విశాఖ సృజన ఘటన మరవకముందే మరో నవ వధువు ప్రాణం తీసుకుంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నవ వధువు తనువు చాలించడం తీవ్ర కలకలం రేపింది. అప్పటి వరకు హుషారుగా కనిపించిన పెళ్లి కూతురు విగత జీవిగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.