Sunita Williams: భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ మరోసారి అంతరిక్ష యాత్రకు వెళ్తున్నారు. ప్రస్తుతం తాను ఎలాంటి గందరగోళానికి గురికావట్లేదని కానీ, గణేషుడి ప్రతిమను తనతోపాటు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. బుచ్ విల్మోర్తో కలిసి అంతరిక్షంలోకి వెళ్లనున్నారు.
ED Recovers Huge Amount: సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భారీగా నగదు స్వాధీనం స్వాధీనం చేసుకుంది. జార్ఖండ్ మంత్రి సహాయకుడి ఇంట్లో గుట్టల కొద్దీ నగదు పట్టుబడటం ఇపుడు జార్ఖండ్ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతోంది.
Lok Sabha Polls 2024 3rd Phase: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మరో విడత ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసింది. నిన్నటితో (5-5-2024)న లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన మూడో దశ ప్రచారానికి తెర పడింది. ఈ ఎన్నికల్లో గుజరాత్లోని 25 లోక్ స్థానలతో పాటు కర్ణాటకలోని 14 స్థానాలతో పాటు దేశ వ్యాప్తంగా 92 లోక్ సభ సీట్లకు రేపు పోలింగ్ జరనుంది.
NEET 2024 Paper Leak: దేశవ్యాప్తంగా మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ యూజీ 2024 పరీక్ష నిన్న పూర్తయింది. నీట్ పరీక్ష ప్రారంభమైన కాస్సేపటికే పేపర్ లీక్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ క్లారిటీ ఇచ్చినా ఓ కేంద్రంలో విద్యార్ధులకు మళ్లీ పరీక్ష నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.
Apple Watch Saves Life: ఢిల్లీకి చెందన మహిళ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు లోనైంది. కానీ ఆమెకు ఏమౌతుందో కాసేపు అర్ధంకాలేదు. ఇంతలో ఆమె చేతికి వేసుకున్న యాపిల్ వాచ్ ఆమె శరీరంలో వస్తున్న మార్పులను సూచించింది.
PF Withdrawal: పీఎఫ్ ఎక్కౌంట్ అనేది ప్రతి ఉద్యోగికి తప్పనిసరి. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు సేవింగ్ స్కీమ్ వర్తిస్తుంది. అటు ఉద్యోగి, ఇటు సంస్థ తరపున పీఎఫ్ ఎక్కౌంట్లో డబ్బులు జమ అవుతుంటాయి. మధ్యలో ఎప్పుడైనా అత్యవసరమైతే డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం..
DY Chandrachud: చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్ర చూడ్ ఇటీవల ఖాట్మాండులో జరిగిన జువైనల్ సెమినార్ కు ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ క్రమంలో ఆయన.. సెమినార్ లో మాట్లాడుతూ చిన్నప్పుడు ఎదుర్కొన్న ఒక సంఘటనను గుర్తుచేసుకున్నారు. ఇప్పటికి కూడా దాన్ని మరిచిపోలేనని చంద్రచూడ్ ఎమోషనల్ అయ్యారు.
Teen Assaulted In Delhi Metro: బాలుడిపట్ల ఒక వ్యక్తి మెట్రోలో అసభ్యంగా ప్రవర్తించాడు. అతను పక్కనే కూర్చుని ప్రైవేటు పార్ట్స్ తాకుతూ నీచంగా ప్రవర్తించాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
MLA Raja singh: గోషా మహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్,నుపుర్ శర్మలతో పాటు, సుదర్శన్ టెలివిజన్ చీఫ్ ఎడిటర్ లను చంపడానికి ప్లాన్ లు చేసిన వ్యక్తిని సూరత్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనతో ఎన్నికల వేళ ఒక్కసారిగా తీవ్ర దుమారంగా మారింది. దీనిపై అధికారులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
NEET 2024 Precautions: దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశానికై నిర్వహించే నీట్ 2024 పరీక్ష ఇవాళ మరి కాస్సేపట్లో జరగనుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరనే విషయాన్ని విద్యార్ధులు గుర్తుంచుకోవాలి. నీట్ పరీక్షకు సంబంధించి విద్యార్ధులు పాటించాల్సిన విధివిధానాలు ఇలా ఉన్నాయి.
NEET 2024: దేశంలోని వివిధ వైద్య కళాశాలల్లో ప్రవేశానికే నిర్వహించే NEET 2024 రేపు జరగనుంది. రేపు అంటే మే 5న జరిగే ఈ పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. నీట్ పరీక్ష రాసే విద్యార్ధులు తప్పకుండా పాటించాల్సిన మార్గదర్శకాలు
Sucharita Mohanty: ఎన్నికల వేళ కాంగ్రెస్ కు మరో ట్విస్ట్ ఎదురైంది. ఇప్పటికే సూరత్, ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థులకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. తాజాగా పూరీ అభ్యర్థి సుచరిత మొహంతీ కూడా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.
Madhya pradesh: కొన్నిరోజులుగా తన భర్త లైంగికంగా వేధిస్తున్నాడని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Kerala news: ఎంబీఏ విద్యార్థిని బాత్రూమ్ లో డెలివరీ అయ్యింది. అంతేకాకుండా.. ఆ శిశువును ఒక కవర్ లో చుట్టేసి, బాల్కనీ నుంచి బైటకు పడేసింది. ఈ ఘటన ప్రస్తుతం దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.
PM Narendra Modi Nomination - Varanasi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి వారణాసి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్బంగా ఈ నెల 14న నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.
Loksabha Elections 2024: దేశంలో లోక్సభ ఎన్నికల వేళ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఊరట లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి కేజ్రీవాల్కు మద్యంతర బెయిల్ విషయంలో పరిగణలో తీసుకుంటామని సుప్రీంకోర్టు చెప్పడం గమనార్హం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Supreme Court: సాధారణంగా ఎన్నికల్లో ఒక పెద్ద పార్టీ నుంచి పోటీ చేస్తోన్న వ్యక్తి పేరుతో పలువురు ఎన్నికల్లో పోటీ చేస్తుంటారు. ఓటర్లను కన్ఫ్యూజన్ చేసేందుకు ఈ ఎత్తుగడను అనుసరిస్తూ ఉంటారు. ప్రత్యర్ధి పార్టీ వ్యక్తులే ఇలా ఆయా అభ్యర్ధులను ఎన్నికల బరిలో దింపుతుంటారు. తాజాగా దీనిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Central Election Commission: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హైదరాబాద్ పోలీసులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నేత నిరంజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఈసీ చర్యలకు ఆదేశించినట్లు సమాచారం.
Triple Talaq in Train: మహ్మద్ అర్షద్ అనే టెకీ ఝాన్సీ సమీపంలో తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దీంతో ఆమె ఒక్కసారిగా షాకింగ్ కు గురైంది. ఆతర్వాత ఆమెతో వాగ్వాదం జరిపి, అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Arvind Kejriwal: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా, ఆయనకు బెయిల్ మంజురు చేయాలని కేజ్రీవాల్ తరపున ఆయన లీగర్ టీమ్ సుప్రీంకోర్టు ధర్మాసం ముందు పిటిషన్ దాఖలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.