3rd Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల సమరంలో దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతానికి మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు ఎన్సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Tamilnadu news: మేరీ, తమిళరసన్ ల మధ్య లు ఒకర్నిమరోకరు ఇష్టపడ్డారు. ఇంట్లో వాళ్లకు తెలియకుండా తరచుగా కలుసుకునే వారు. వీరి ప్రేమ ఎనిమిదేళ్లుగా కొనసాగింది. ఈ క్రమంలో యువతీ మేరీ పెళ్లి చేసుకొమ్మని తమిళరసన్ ను గట్టిగా నిలదీసింది.
AP Land titling Act: ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ చుట్టే తిరుగుతోంది. దీనిపై ఏపీలో ప్రతిపక్షాలు మంచిది కాదంటూ దుష్ప్రచారం చేస్తుంటే.. ఈ ముసాయిదా చట్టంపై కేంద్రం వైఖరి ఏమిటన్నది ఇపుడు హాట్ టాపిక్గా మారింది.
AP Land titling Act: ఏపీలో వ్యవసాయ భూములు, వ్యవయేతర వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే భూములు.. ఇంకా అనేక పేర్లతో భూములు ఉన్నాయి. వాటిన్నింటికీ కలిపి 30కి పైగా రికార్డులున్నాయి. ఇవన్నీ బ్రిటిష్ కాలం నాటి రికార్డులు. ఈ రికార్డుల్లో ఎన్నో పేచిలున్నాయి. అందుకే ఏపీలో ఈ కొత్త చట్టం తీసుకొచ్చారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో చెబుతున్నారు.
Ooty-Kodaikanal Tour: వేసవి సెలవులు నడుస్తున్నాయి. దేశమంతా ఎండలు ఠారెత్తుతున్నాయి. సెలవులు ఎంజాయ్ చేసేందుకు, ఎండల్నించి ఉపశమనం పొందేందుకు చాలామంది చల్లగా ఉండే ప్రాంతాలకు వెళ్తుంటారు. దక్షిణాదిన అలాంటి ప్రముఖ ప్రాంతాల్ని సందర్శించాలంటే కొన్ని తప్పనిసరి. అవేంటో తెలుసుకుందాం.
3rd Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడో విడత భాగంగా గుజరాత్లోని 25 స్థానాలతో పాటు కర్ణాటకలోని 14 స్థానాలు.. గోవాలోని 2 లోక్ సభ సీట్లతో పాటు మొత్తంగా 92 సీట్లకు పోలింగ్ ప్రారంభమైంది.
3rd Phase Lok Sabha Polls 2024 : దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాల్లో మూడో విడతలో భాగంగా 10 రాష్ట్రాలు.. 1 కేంద్ర పాలిత ప్రాంతానికి కలిపి 92 సీట్లకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏయే నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుందంటే..
Karnataka Crocodile Attack: కన్నతల్లి కసాయిగా మారింది. అభం శుభం ఎరుగని తన బిడ్డను తీసుకెళ్లి మొసళ్లు ఉన్న కాల్వలోకి విసిరేసింది. ఏం తెలియనట్లు ఇంటికి వచ్చేసింది. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Uttar pradesh: ఒక యువతి సరదాగా చేసిన పనికి యువకుడు బలయ్యాడు. తన జీవితంలోని నాలుగేళ్లు జైలులోనే ఉండాల్సి వచ్చింది. సమాజంలో సదరు యువకుడు, అతనికుటుంబం నేరం చేసిన వాళ్లలాగా అందరి ముందు తలదించుకొని ఉండాల్సి వచ్చింది. ఈ ఘటనలో తాజాగా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
Sunita Williams: భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ మరోసారి అంతరిక్ష యాత్రకు వెళ్తున్నారు. ప్రస్తుతం తాను ఎలాంటి గందరగోళానికి గురికావట్లేదని కానీ, గణేషుడి ప్రతిమను తనతోపాటు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. బుచ్ విల్మోర్తో కలిసి అంతరిక్షంలోకి వెళ్లనున్నారు.
ED Recovers Huge Amount: సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భారీగా నగదు స్వాధీనం స్వాధీనం చేసుకుంది. జార్ఖండ్ మంత్రి సహాయకుడి ఇంట్లో గుట్టల కొద్దీ నగదు పట్టుబడటం ఇపుడు జార్ఖండ్ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతోంది.
Lok Sabha Polls 2024 3rd Phase: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మరో విడత ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసింది. నిన్నటితో (5-5-2024)న లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన మూడో దశ ప్రచారానికి తెర పడింది. ఈ ఎన్నికల్లో గుజరాత్లోని 25 లోక్ స్థానలతో పాటు కర్ణాటకలోని 14 స్థానాలతో పాటు దేశ వ్యాప్తంగా 92 లోక్ సభ సీట్లకు రేపు పోలింగ్ జరనుంది.
NEET 2024 Paper Leak: దేశవ్యాప్తంగా మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ యూజీ 2024 పరీక్ష నిన్న పూర్తయింది. నీట్ పరీక్ష ప్రారంభమైన కాస్సేపటికే పేపర్ లీక్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ క్లారిటీ ఇచ్చినా ఓ కేంద్రంలో విద్యార్ధులకు మళ్లీ పరీక్ష నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.
Apple Watch Saves Life: ఢిల్లీకి చెందన మహిళ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు లోనైంది. కానీ ఆమెకు ఏమౌతుందో కాసేపు అర్ధంకాలేదు. ఇంతలో ఆమె చేతికి వేసుకున్న యాపిల్ వాచ్ ఆమె శరీరంలో వస్తున్న మార్పులను సూచించింది.
PF Withdrawal: పీఎఫ్ ఎక్కౌంట్ అనేది ప్రతి ఉద్యోగికి తప్పనిసరి. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు సేవింగ్ స్కీమ్ వర్తిస్తుంది. అటు ఉద్యోగి, ఇటు సంస్థ తరపున పీఎఫ్ ఎక్కౌంట్లో డబ్బులు జమ అవుతుంటాయి. మధ్యలో ఎప్పుడైనా అత్యవసరమైతే డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం..
DY Chandrachud: చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్ర చూడ్ ఇటీవల ఖాట్మాండులో జరిగిన జువైనల్ సెమినార్ కు ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ క్రమంలో ఆయన.. సెమినార్ లో మాట్లాడుతూ చిన్నప్పుడు ఎదుర్కొన్న ఒక సంఘటనను గుర్తుచేసుకున్నారు. ఇప్పటికి కూడా దాన్ని మరిచిపోలేనని చంద్రచూడ్ ఎమోషనల్ అయ్యారు.
Teen Assaulted In Delhi Metro: బాలుడిపట్ల ఒక వ్యక్తి మెట్రోలో అసభ్యంగా ప్రవర్తించాడు. అతను పక్కనే కూర్చుని ప్రైవేటు పార్ట్స్ తాకుతూ నీచంగా ప్రవర్తించాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
MLA Raja singh: గోషా మహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్,నుపుర్ శర్మలతో పాటు, సుదర్శన్ టెలివిజన్ చీఫ్ ఎడిటర్ లను చంపడానికి ప్లాన్ లు చేసిన వ్యక్తిని సూరత్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనతో ఎన్నికల వేళ ఒక్కసారిగా తీవ్ర దుమారంగా మారింది. దీనిపై అధికారులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
NEET 2024 Precautions: దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశానికై నిర్వహించే నీట్ 2024 పరీక్ష ఇవాళ మరి కాస్సేపట్లో జరగనుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరనే విషయాన్ని విద్యార్ధులు గుర్తుంచుకోవాలి. నీట్ పరీక్షకు సంబంధించి విద్యార్ధులు పాటించాల్సిన విధివిధానాలు ఇలా ఉన్నాయి.
NEET 2024: దేశంలోని వివిధ వైద్య కళాశాలల్లో ప్రవేశానికే నిర్వహించే NEET 2024 రేపు జరగనుంది. రేపు అంటే మే 5న జరిగే ఈ పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. నీట్ పరీక్ష రాసే విద్యార్ధులు తప్పకుండా పాటించాల్సిన మార్గదర్శకాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.