Don't Fear Don't Go PM Modi Reacts On Rahul Raebareli Contest: లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ స్థానం మారడంపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ, రాహుల్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Rahul Gandhi - Amethi: ఉత్తర ప్రదేశ్లోని అమేథి నియోజకవర్గానికి పెద్ద చరిత్రే ఉంది. ఈ నియోజకవర్గం ఎన్నో దశాబ్దాలుగా గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వస్తోంది. తాజాగా ఈ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తికి కాకుండా.. వేరే వ్యక్తికి ఎంపీ టికెట్ కేటాయించడం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది.
Mumbai Mother and baby Dies: మహిళకు నొప్పులు రావడంతో ఇంట్లో వాళ్లు దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. మహిళకు నార్మల్ డెలీవరీ అవుతుందని ఉదయం నుంచి రాత్రి వరకు అలానే ఉంచారు. ఈ క్రమంలో డాక్టర్లు నెగ్లీజెన్సీతో తీవ్రవిషాదకర ఘటన చోటుచేసుకుంది.
West bengal Governor Cv ananda bose: రాజ్ భవన్ లో పొరుగు సేవల్లో పనిచేసే ఒక యువతి తనను గవర్నర్ సీవీ ఆనంద బోస్ పలుమార్లు లైంగికంగా వేధించారని ఆరోపించింది. ఈ ఘటన ఒక్కసారిగా దేశంలో తీవ్ర కలకలంగా మారింది. దీనిపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతబెనర్జీ బీజేపీని, గవర్నర్ పై పదునైన విమర్శలు చేశారు.
Lok Sabhas Polls 2024: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగడం లేదు. వివిధ భౌగోళిక, స్థానిక పరిస్థితుల అనుగుణంగా ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ తొలి లోక్ సభకు జరిగిన ఎన్నికలు 68 విడతల్లో జరిగిన విషయం తెలుసా.. ?
Green Roof In Pondicherry: పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ వారు.. సిగ్నల్ ప్రదేశాలలో గ్రీన్ నెట్స్ తో ప్రత్యేకంగా పందిళ్లను ఏర్పాటు చేశారు. దీంతో ఎండల నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని చెప్పుకొవచ్చు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Shyam Rangeela: దేశ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా బరిలో ఉంటున్నట్లు హాస్య నటుడు శ్యామ్ రంగీలా ప్రకటించారు. వారణాసి ప్రజల నుంచి నాకు మంచి స్పందన వస్తుందని కూడా వెల్లడించాడు. ఆయన మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Loksabha elections 2024: దేశంలో ప్రధానిమోదీ మహా నటుడని, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఈ నేపథ్యంలో.. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారంగా మారాయి. పలువురు బీజేపీ నేతలు అసద్ వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు.
Polling Time: ఎండలో కొన్నిరోజులుగా చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలను దాటేశాయి. ఈ క్రమంలో ఓటింగ్ సమయంలోపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసీ నిర్ణయం పట్ల రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
PM Modi Andhra pradesh Election Schedule: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలా హలం నెలకొంది. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో మే 13న నాల్గో విడతలో భాగంగా ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన తేదిలు ఖరారైనా.. ఏపీలో మాత్రం ఖరారు కాలేదు. ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే ఉండటంలో ఏపీలో ప్రధాని షెడ్యూల్ ఖరారైంది.
Rahul Gandhi - Congress: ఉత్తర ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో గాంధీల కుటుంబానీకి కంచుకోటగా ఉంటూ వస్తోన్న అమేథీ, రాయబరేలీ నియోజకవర్గాల నుంచి ఈ సారి గాంధీ కుటుంబ వారసులు ఎవరు పోటీకి దిగడం లేదా.. ? నామినేషన్లకు మరొక్క్ రోజు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో ఈ నియోజవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎవరు రంగంలోకి దిగుతారనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
Zakir Husain Death Anniversary: మొదటి ముస్లిం రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ 1897 ఫిబ్రవరి 7న జన్మించగా.. 1969 మే 3న మరణించారు. ఆయన కుటుంబం హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్కు వలస వెళ్లింది. జాకీర్ హుస్సేన్ జీవిత చరిత్ర గురించి ఇక్కడ తెలుసుకోండి.
Padmaja Naidu Death Anniversary: పురుషుల ఆధిపత్య ప్రజా రంగంలో, సామాజిక సేవకురాలిగా, రాజకీయ నాయకురాలిగా, పాలకురాలిగా ప్రత్యేక గుర్తింపు పొందిన మహిళ పద్మజా నాయుడు. ఆమె హైదరాబాద్లో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంయుక్త వ్యవస్థాపకురాలు. స్వాతంత్య్ర సమర యోధురాలు, కవయిత్రి, సుదీర్ఘ కాలం పాటు గవర్నర్గా పని చేసిన మహిళగా నిలిచారు.
International Labour Day 2024 wishes: నేడు మే డే 2024, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. ప్రతి ఏటా కార్మికులు ఎదుర్కొంటున్న సవాళ్లు, విజయాలకు గుర్తుగా ఈ రోజు ఈ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటారు.
AP Telangana Summer Updates: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నెలంతా సాధారణం కంటే 4-5 డిగ్రీలు అధికంగా నమోదై ఆందోళన కల్గించాయి ఇప్పుడు మే నెలలో పరిస్థితి మరింత దయనీయంగా ఉండవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇటీవలి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యత పెరుగుతోంది. ప్రతి రంగంలో ఏఐ వినియోగం కన్పిస్తోంది. ఫోటోగ్రఫీలో అయితే ఏఐ వినియోగంతో అద్భుత దృశ్యాలే ఆవిష్కృతమౌతున్నాయి. అందమైన కాన్వాస్ పెయింటింగ్స్లా మారిపోతున్నాయి. ఏఐ ఆధారిత రిషికేష్ అందాలు చూస్తే అదే అన్పిస్తుంది.
Chhattiasgarh Encounter: నారాయణపూర్ జిల్లాలోని అటవీప్రాంతంలో మావోయిస్టులు, పోలీసు భద్రాతా సిబ్బందికి మధ్య భారీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పులలో ఏడుగురు మావోయిస్టుల కీలక నేతలు చనిపోయినట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాల్పుల ఘటన మాత్రం తీవ్ర దుమారంగా మారింది.
karnataka news: ఇటీవల కర్ణాటకలో ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి. దీంతో బనాశంకరీకి చెందిన ఒక మహిళ తన కూతురుకు ఇంటర్ లో మార్కులు ఎందుకు తక్కువగా వచ్చాయంటూ ఆరా తీసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంలో ఇద్దరు నానా బూతులు తిట్టుకున్నారు.
6th Phase Election Notification: దేశ వ్యాప్తంగా 5 దశల ఎన్నికలకు నోటిఫికేషన్ ముగిసింది. 2 దశల్లో పోలింగ్ పూర్తైయింది. తాజాగా 6వ దశలో భాగంగా 57 లోక్సభ సీట్లకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.