Telangana Election Notification: దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ నియోజకవర్గాలకు 7 విడతల్లో ఎన్నికల నిర్వహించడానికి ఎన్నికల కమిషనర్ సిద్ధమైంది. తొలి విడతలో భాగంగా నిన్నటితో ప్రచారం ముగిసింది. మరోవైపు దేశ వ్యాప్తంగా తెలంగాణ సహా 96 లోక్ సభ నియోజకవర్గాలకు 4 విడతలో భాగంగా నేడు ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Actor Raghu Babu Car Hits Bike Man Died In Nalgonda: ప్రముఖ సినీ నటుడి కారు ఢీకొని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మృతి చెందాడు. ఈ సంఘటన తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది.
Sri Rama Navami Celebrations In Dargah Muslims Participated: శ్రీరామనవమి వేడుకల్లో ముస్లింలు పాల్గొని మత సామరస్యాన్ని చాటారు. వాళ్లు ప్రార్థనలు చేసే దర్గాలో సీతారాముల కల్యాణం జరిపించి దేశానికే ఆదర్శంగా నిలిచారు.
Supreme Court Probe Cash For Vote Case: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చుట్టూ ఉచ్చు బిగుస్తుందా? వాళ్లిద్దరూ మళ్లీ ఓటుకు నోటు కేసులో చిక్కుకుంటారా? అనేది ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఏప్రిల్ 18న వరల్డ్ హెరిటేజ్ డే ఉంది. సాంస్కృతిక, చారిత్రక వారసత్వం మహత్యం, ప్రాధాన్యతను ప్రపంచానికి పరిచయం చేయడమే ప్రధాన ఉద్దేశ్యం. అదే సమయంలో చారిత్రక కట్టడాలను సంరక్షించడం చేయాలి. భారతదేశంలో కూడా ఘనమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంది. ఇండియాలో కూడా యునెస్కో గుర్తించిన హెరిటేజ్ సెంటర్లు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
KCR Review Meeting On Lok Sabha Elections: లోక్సభ ఎన్నికల సందర్భంగా గులాబీ దళపతి కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం సమీక్ష సమావేశం జరగనుంది. రాష్ట్రంలోని 17 స్థానాల్లో విజయం సాధించే దిశగా కేసీఆర్ అభ్యర్థులు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం పార్టీ అభ్యర్థులకు బీఫారాలతోపాటు రూ.95 లక్షలు ఎన్నికల నిధి అందించనున్నారు.
BJP Madhavi Latha:హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై, బీజేపీ హైకమాండ్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మాధవీలత బీజేపీ స్థానిక నేతలను పట్టించుకోకుండా ప్రచారం నిర్వహిస్తున్నారని బీజేపీ అధినాయకత్వానికి ఫిర్యాదులు వెళ్లాయంట. అదేవిధంగా.. యూట్యూబ్ లలో ఇంటర్వ్యూలు ఇవ్వడంలో మాధవీ లత బిజీగా ఉంటున్నారంట.
Election commission: ఎన్నికల కమిషన్ మాజీ సీఎంకేసీఆర్ పై సీరియస్ అయ్యింది. ఆయన సిరిసిల్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత నిరంజన్ ఈసీ కి ఫిర్యాదు చేశారు.
Komatireddy Venkat Reddy:కాంగ్రెస్ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. తమ పార్టీపై మరోసారి నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ లేకుండా చేస్తామంటూ వ్యాఖ్యలు చేస్తారు. శ్రీరామ నవమి రోజున కాంగ్రెస్ నేత చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Telangana Lok Sabha 2024: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల హడావుడి నెలకొంది. ఇప్పటికే వివిధ పార్టీలు ఎన్నికల్లో గెలవడానికి వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన జన్ లోక్ పాల్ సర్వే మరో సంచలన సర్వే విషయాలను పంచుకుంది.
KCR Hot Comments On Revanth Reddy In Poll Campaign: లోక్సభ ఎన్నికల సందర్భంగా గులాబీ దళపతి కేసీఆర్ మళ్లీ జోరుగా ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డిని లిల్లిపుట్ అని అభివర్ణించారు.
Revanth Reddy Surgical Strikes On BJP Amid Lok Sabha Elections: లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు బీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు బీజేపీపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. రేవంత్ దెబ్బకు కాషాయ పార్టీ కకావికాలమవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.